భైంసా అల్లర్ల బాధితులతో బండిసంజయ్ భేటీ
నిర్మల్: భైంసా అల్లర్ల బాధితులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay kumar) భేటీ అయ్యారు. అల్లర్లలో సర్వస్వం కోల్పోయిన 30 మంది బాధిత కుటుంబాలను సంజయ్ ఓదార్చారు. తమపైనే దాడి చేసి, పీడీ యాక్ట్ కేసులు పెట్టి…